Monday, April 29, 2024

హిందూపురం ప్రజల సేవలో.. ఆరోగ్య రథాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బాలకృష్ణ

హిందూపురం టౌన్‌, (ప్రభన్యూస్‌): ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం హిందూపురం నియోజకవర్గంలో పేద‌ల ఆరోగ్యం కోసం ఎమ్మెల్యే బాల‌కృష్ణ ఎన్టీఆర్ ఆరోగ్య ర‌థం సేవ‌ను ప్రారంభించారు. పేదల కోసం రూ.40 లక్షల వ్యయంతో బుధవారం ఆరోగ్య సంజీవని మొబైల్‌ సెంటర్ ను హిందూపురం మండలం చలివెందలలో బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధరతో క‌లిసి ప్రారంభించారు. అలాగే లేపాక్షి మండలంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో టీడీపీ శ్రేణులతో కలసి ఆయ‌న పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement