Sunday, April 28, 2024

సచివాలయంలో హేమమాలిని రెడ్డి.. ఆకస్మిక తనిఖీలు

తాడేపల్లి, (ప్రభన్యూస్): మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో తాడేపల్లి ఉండవల్లి -2 సచివాలయమును నగర పాలక సంస్థ అడిషనల్ కమీషనర్ శ్రీమతి కె. హేమమాలి రెడ్డి బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సచివాలయము నందు రికార్డులు మరియు రిజిస్టర్లు అటెండెన్స్లను పరిశీలించారు. సిబ్బంది అందరు అటెండెన్స్ మెయింటైన్ చేయాలని ఆదేశించారు.

ప్రజలకు ఎల్లపుడూ అందుబాటులో ఉండి సర్వీసెస్ అందించాలని అన్నారు. ఉద్యోగ ధర్మాన్ని నిబద్ధతతో నిర్వహించాలని అన్నారు. విధి నిర్వహణలో ఏవైనా సమస్యలు ఎదురైతే ఎగ్జిక్యూటివ్ అధారిటీ దృష్టికి తీసుకురావాలని సమస్యలు సత్వరం పరిష్కారం కొరకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement