Monday, April 29, 2024

Heavy rains – ఎస్ఐ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు వాయిదా

కర్నూలు జిల్లా… .భారీ వర్షం కారణంగా రాయలసీమ జోన్ పరిధిలోనీ కర్నూల్ ఏపిఎస్ పి 2 వ బెటాలియన్ లో సోమవారo (సెప్టెంబర్ 4 వ తేది) జరగాల్సిన ఎస్ఐ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు వాయిదా వేసినట్లు కర్నూల్ రేంజ్ డిఐజి సెంథిల్ కుమార్ వెల్లడించారు.ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ జోన్ పరిధిలో(. ఎస్సై అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు జరగాల్సి ఉంది. కర్నూల్ పట్టణంలో భారీ వర్షం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కర్నూల్ రేంజ్ డిఐజి సెంథిల్ కుమార్ వెల్లడించారు.

. వాయిదా పడ్డ దేహదారుఢ్య పరీక్షల్ని ఈనెల 21వ తేది. నిర్వహించనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 4వ తేదీ దేహదారుడ్య పరీక్షలకు రావలసిన ఎస్ఐ అభ్యర్థులు సెప్టెంబర్ 21 తేదీ న రావాల్సిందిగా డిఐజి సెంథిల్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement