Monday, May 6, 2024

శాస‌న‌స‌భ హామీల క‌మిటీ స‌భ్యుడిగా తెనాలి ఎమ్మెల్యే..

తెనాలి, (ప్రభ న్యూస్): గుంటూరు జిల్లా, తెనాలికి చెందిన‌ వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ శాసనసభ హామీల కమిటీ సభ్యుడిగా ఎంపికయ్యారు. 2019 ఎన్నికల్లో తెనాలి నుంచి పోటీచేసి గెలుపొందారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో శివకుమార్ కు పదవి లభిస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మంత్రి పదవి రాకపోవడానికి కారణాలు ఏవైనాప్పటికీ సీఎం జ‌గ‌న్ ఆయ‌న రాజకీయ నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకొని శాసనసభ హామీల కమిటీ సభ్యుడిగా నియ‌మించ‌డంపై స్థానికులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement