Monday, April 29, 2024

ఇసుక టెండ‌‌ర్ల‌పై ప్ర‌భుత్వాన్ని నిల‌దీసిన నాదెండ్ల మనోహర్..

అమ‌రావ‌తి – కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా ఇసుక విక్రయిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ప్రైవేటు సంస్థకు బాధ్యత ఎలా అప్పగిస్తారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ప్రశ్నించారు. ఇసుక విధానంపై ముఖ్యమంత్రి శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ విధానం సీఎంకే లాభమని, ప్రజలకు నష్టం కలుగుతుందని నాదెండ్ల మనోహర్‌ విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement