Friday, May 17, 2024

Guntur: వైఎస్ఆర్ యంత్ర సేవా పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరులో వైఎస్ఆర్ యంత్ర సేవా పథకాన్ని ప్రారంభించారు. ట్రాక్టర్లు, కంబైన్ హార్వెస్టర్ల పంపిణీని సీఎం జగన్ ప్రారంభించారు. రూ.2016 కోట్లతో ట్రాక్టర్లు, హార్వెస్టర్లు పంపిణీ చేయనున్నారు. ఆర్ బీకే స్థాయిలో రూ.15లక్షలతో యంత్రాలు, 10,750 వైఎస్ఆర్ యంత్ర సేవా కేంద్రాలు ప్రారంభించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement