Monday, May 6, 2024

Ap Governor: జేఎన్టీయూ 10వ స్నాతకోత్సవానికి గవర్నర్ రాక..విద్యార్థులకు పట్టాలు పంపిణీ..

నేడు కాకినాడలో గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటించనున్నారు. కాకినాడ జేఎన్టీయూ 10వ స్నాతకోత్సవంలో అయన పాల్గొంటారు.

- Advertisement -

టీసీఎస్‌ చైర్మన్ రాజన్నకి యూనివర్సిటీ తరపున గౌరవ డాక్టరేట్, విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, సర్టిఫికేట్లు ప్రదానం చేయనున్నారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులని ఉద్దేశించిప్రసంగించనున్నారు. పలువురు విద్యార్థులకు పట్టాలు పంపిణీ చేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement