Tuesday, April 30, 2024

ముగిసిన గౌత‌మ్ రెడ్డి అంత్య‌క్రియ‌లు

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్య‌క్రియ‌లు ముగిశాయి. ఉదయగిరి ఇంజనీరింగ్ కాలేజీ స‌మీపంలో గౌత‌మ్‌రెడ్డి కుమారుడు కృష్ణార్జున‌రెడ్డి దహన సంస్కారాలు నిర్వ‌హించారు. ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు జ‌రిగాయి. ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ దంప‌తుల‌తో పాటు ప‌లువురు మంత్రులు అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌ర‌య్యారు. అలాగే, వైసీపీ కార్య‌క‌ర్త‌లు, స్థానికులు భారీగా త‌ర‌లివ‌చ్చారు. మేకపాటి గౌతమ్‌రెడ్డికి క‌న్నీటి వీడ్కోలు ప‌లికారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement