విశాఖ జిల్లా పరవాడ ఫార్మా సిటీలో గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడింది. దీంతో ఫార్మా సిటీ యాజమాన్యం, కార్మికులు భయాందోళనలకు గురయ్యారు. గ్యాస్ ట్యాంకర్ ను భారీ క్రేన్ సాయంతో తీసే ప్రయత్నం చేశారు. ప్రమాదం జరగకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుని ట్యాంకర్ను వెలికితీసేందుకు ప్రయత్నించారు. ట్యాంకర్ బోల్తా పడిన ప్రాంతంలో విద్యుత్ సరాఫరా నిలిపివేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement