Sunday, April 28, 2024

AP: టీడీపీకి కేంద్ర మాజీ మంత్రి కిశోర్‌ చంద్రదేవ్‌ రాజీనామా..

తెలుగుదేశం పార్టీకి కేంద్ర మాజీ మంత్రి కిశో​ర్ చంద్రదేవ్ రాజీనామా చేశారు. ఎన్డీయేలో టీడీపీ చేరే ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ ఆయన రాజీనామా చేశారు. విద్వేష శక్తులతో​ చేతులు కలపడం సహించరాని విషయమన్న కిశోర్‌.. అధికారం కోసం తన ఆత్మను అమ్ముకోలేనని చంద్రబాబుకు ఘాటుగా ఆయన లేఖ రాశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement