Monday, April 29, 2024

AP | ఆశ్రమం నుంచి బాల, బాలికల తరలింపు.. ప్రభుత్వ హోమ్​కు తీసుకెళ్లిన అధికారులు

విశాఖపట్నంలోని రామానంద ఆశ్రమం నుంచి బాలబాలికలను ఇవ్వాల (మంగళవారం) సాయంత్రం తీసుకెళ్లారు అధికారులు. నిన్న (సోమవారం) తనపై ఓ స్వామీజీ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఓ బాలిక తీవ్రమైన ఆరోపణలు చేయడం కలకలం సృష్టించింది. తాను చిన్నప్పటి నుంచే ఆశ్రమంలో ఉంటున్నానని, తల్లిదండ్రులు లేకపోవడంతో ఆశ్రమంలో చేరినట్టు ఆ బాలిక తెలిపింది.

ఇక.. ఈ  ఆరోపణల నేపథ్యంలో ఆశ్రమంలో ఉన్న 11 మంది బాల, బాలికలను ప్రభుత్వ హోమ్​కు అధికారులు తరలించినట్టు తెలుస్తోంది. ప్రత్యేక వాహనంలో వారిని తీసుకెళ్లారు స్వామీజీపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరుగుతున్నట్టు తెలుస్తోంది.  

Advertisement

తాజా వార్తలు

Advertisement