Monday, April 29, 2024

పదవ తరగతి ప్రశ్నాపత్రాలను తరలింపులో నిర్లక్ష్యం

ఏపీలో పదవ తరగతి పరీక్షల ప్రశ్నాపత్రాలను తరలింపులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇష్టానుసారంగా రూల్స్ కు వ్యతిరేకంగా సొంత వాహనాల్లో పరీక్షా కేంద్రాలకు కడప డిఈఓ ఆఫీస్ సిబ్బంది చేస్తున్నటువంటి నిర్వాకం బయట పడింది. దాదాపుగా కోటి రూపాయలు బడ్జెట్ ను ప్రభుత్వం విడుదల చేసినా.. డీఈఓ ఆఫీస్ వారు కక్కుర్తిపడి డబ్బులు స్వాహా చేసుందుకు ఈ విధంగా చేస్తున్నట్లు ఆరోపనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ సొమ్ముని అభాసుపాలు చేస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే రేపు ప్రశ్నాపత్రాలను ఆటోలలో పంపిస్తారు ఏమో అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement