Sunday, May 5, 2024

ఫిల్టర్ ట్యాంక్ క్లీన్ చేస్తూ..ఇద్దరు కార్మికుల మృతి

ఫిల్ట‌ర్ ట్యాంక్ క్లీన్ చేస్తూ.. ఇద్ద‌రు కార్మికులు మృతిచెందిన విషాద ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావ‌రి జిల్లాలో చోటుచేసుకుంది. దేవ‌ర‌ప‌ల్లిలోని ప‌ర‌మేశ్‌ బ‌యోటెక్ ఫ్యాక్ట‌రీలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. బెడ్ మిల్లింగ్ యూనిట్ లో ఫిల్ట‌ర్ ట్యాంక్ క్లీన్ చేస్తుండ‌గా అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా ఇద్ద‌రు కార్మికులు మృతిచెందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement