Thursday, April 25, 2024

మూడు లారీలు రేషన్ బియ్యం ప‌ట్టివేత‌..

ఖమ్మం జిల్లా తల్లాడ వద్ద సివిల్ సప్లై అధికారులు కాకినాడ తరలిస్తున్న మూడు లారీలు రేషన్ బియ్యం పట్టుకున్నారు. ఖమ్మం సివిల్ సప్లై అధికారులకు అందిన సమాచారం మేర‌కు తనీఖీలు చేసి మూడు లారీలను అదుపులోకి తీసుకుని గోడౌనికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement