Monday, May 6, 2024

ప్రశాంతంగా ఎంపీటీసీ పోలింగ్..

కోరుకొండ : మండలం పశ్చిమగోనగూడెం గ్రామంలో ఎంపీటీసీ పోలింగ్ ఉదయం 7 గంటల నుండి ప్రశాంతంగా జరుగుతుంది. 10 గంటల సమయానికి సుమారు 26 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2882 మంది ఓటర్లు ఈగ్రామంలో ఉన్నారు. పోలింగ్ నిర్వహణ సరళిని కోరుకొండ ఎంపీడీవో నరేష్ కుమార్, స్థానిక డిఎస్పీ కడలి వెంకటేశ్వరరావు పరిశీలించారు. ఏ విధమైన అవాంచ‌నీయ సంఘటనలు జరగకుండా విస్తృతమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement