Tuesday, May 21, 2024

ఆర్టీసి బ‌స్సులో డ్ర‌గ్స్.. ఎండి ద్వార‌కా తిరుమ‌ల‌రావ్ ఫైర్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ విజ‌య‌వాడ‌లో ఆర్టీసి బ‌స్సులో డ్ర‌గ్స్ ను ర‌వాణా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయంపై ఆర్టీసీ ఎండి ద్వారక తిరుమల రావ్ ఫుల్ గా ఫైర్ అయ్యారు. డ్రగ్స్ సరఫరా పూర్తి వివరాలు వాటి లింక్ లు అన్నిటిపై ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు తక్షణమే తీసుకోవాలని సీరియస్ అయ్యారు. ఆర్టీసి బస్సులో డ్రగ్స్ రవాణా వివరాల్లోకి వెళితే..డ్రగ్స్ ను అనధికరికంగా బస్సు డ్రైవర్ తరలించారని అధికారులు చెబుతున్నారు. ఈ అంశం పై పూర్తి వివరాలు త్వరలోనే తెలియచేస్తామని డ్రగ్స్ రవాణాకు చెక్ పెట్టే విధంగా అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశామ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement