Sunday, April 28, 2024

AP | దైవ ధ్యానమే సన్మార్గానికి మార్గము.. రామానుజ జీయర్ స్వామి

తిరుపతి సిటీ (ప్రభ న్యూస్): దైవ ధ్యానమే సన్మార్గానికి మార్గమని, ముక్తికి నాంది అని రామానుజ జీయర్ స్వామి భక్తులకు సూచించారు. ఇవ్వాల (బుధవారం) తిరుపతిలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడారు. సమాజంలో ఉన్న సంపన్నులు పేదల కోసం సేవా కార్యక్రమాలు చేసినప్పుడే వారు పునీతులవుతారని అన్నారు. సేవా కార్యక్రమాలు చేయడంలో ఉన్న తృప్తి ఎందులోనూ ఉండదన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement