Friday, May 3, 2024

జిల్లాలో 41 పంచాయతీ వార్డులకు నోటిఫికేషన్


ఇవ్వగా, 11కే ఎన్నికలు జరుగుతున్నాయి. మిగిలిన 30 స్థానాలు ఏకగ్రీవాలయ్యాయి. 11వార్డుల్లో నే పోలింగ్ జరుగు తుంది.5 గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల కు నోటిఫికేషన్ ఇవ్వగా, కలిదిండి మండలం అమరావతి ఏకగ్రీవం కాగా కలిదిండి మండలం కలిదిండి లో,ముదినేపల్లి మండలం ములకలపల్లిలో, నందివాడ మండలం పోలుకొండలో ఘంటసాల మండలం మల్లంపల్లి లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement