Monday, April 29, 2024

Dharmavaram – పెద్దపులి అనుమానాస్పద మృతి

శ్రీ సత్య సాయి బ్యూరో అక్టోబర్ 18: (ప్రభన్యూస్)శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం పరిధిలోని,బత్తలపల్లి మండలం డి చెర్లోపల్లి వద్ద రైలు డీ కొని, పెద్ద పులి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. పులి ని ఎక్కడో చంపి, కాలి గోర్లు తొలగించి, ఇక్కడ పడవేసినట్లు గా తెలుస్తోంది. పూర్తి విషయాలు అటవీశాఖ అదేవిధంగా పోలీస్ ల దర్యాప్తులో తెలియాల్సి ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement