Thursday, May 2, 2024

శ్రీవారికి బంగారు బిస్కెట్లు విరాళం.. విలువ ఎంతో తెలుసా?

తిరుమల శ్రీవారికి భక్తుల నుంచి భారీ విరాళాలు అందుతున్నాయి. కోయంబత్తూరుకు చెందిన ఎం అండ్ సి ప్రాపర్టీస్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు బుధవారం తిరుమల శ్రీవారికి రూ.1.83 కోట్ల విలువ గల 3.604 కేజీల బంగారం బిస్కెట్లు కానుకగా అందించారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో అదనపు ఈఓ ఎవి.ధర్మారెడ్డికి ఈ విరాళాన్ని అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement