Saturday, May 4, 2024

రాజ‌ధాని తీర్పుపై హైకోర్టులో సీఎస్ అఫిడ‌విట్

హైకోర్టు గత నెల 3న.. రాజధాని కేసులో తీర్పునిచ్చింది. నెల రోజుల్లోగా సమాధానం చెప్పాలని స్పష్టం చేసింది. ఈనెల 3 లోగా రైతుల ప్లాట్లలో పనులు పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశించింది. అయితే అమరావతి రాజధాని తీర్పుపై.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. 190 పేజీల అఫిడవిట్​ను ధర్మాసనానికి సమర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement