Friday, May 10, 2024

AP: గ్రూప్ -1 రద్దుపై హైకోర్టు కీలక తీర్పు..

2018 ఏపీపీఎస్సీ గ్రూప్ -1 మెయిన్స్ తీర్పును హైకోర్టు సస్పెన్షన్ చేసింది. సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు ఇవాళ సస్పెండ్ చేసింది. విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులంతా కొనసాగుతారని కోర్టు స్పష్టం చేసింది.

గ్రూప్ మెయిన్స్ రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని.. ఇటీవల సింగిల్ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. డివిజన్ బెంచ్ లో ఏపీ ప్రభుత్వం అప్పీల్ కు వెళ్లింది. అయితే తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement