Sunday, May 19, 2024

నేడు ఢిల్లీకి సీఎం వైఎస్ జగన్

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఉదయం 11 గంటల సమయంలో తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి ఆయన బయల్దేరతారు. అక్కడి నుంచి 11:30 గంటలకు ఢిల్లీ విమానం ఎక్కుతారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో రాజధానికి చేరుకుంటారు. సాయంత్రం 4:30 గంటలకు సీఎం జగన్ ప్రధాని మోదీని కలుస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement