Wednesday, May 1, 2024

KNL: 19న ఎమ్మిగనూరులో సీఎం జగన్ పర్యటన

రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 19వతేదీన ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. వైయస్ఆర్ చేయూత పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం జగన్ వస్తున్నారు. ఈసందర్భంగా శనివారం ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి, సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, నియోజకవర్గ సీనియర్ నాయకుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి వీవర్స్ కాలనీ మైదానం సభ స్థలాన్ని పరిశీలించారు. ఈకార్యక్రమంలో నాయకులు, సంబంధిత అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement