Friday, April 26, 2024

Breaking: ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీతో సీఎం జగన్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏపీకి రావాల్సిన నిధులతో పాటు పోలవరం ప్రాజెక్టు, పెండింగ్ బకాయిలపై చర్చిస్తున్నారు. అదేవిధంగా విభజన అంశంతో పాటు రాజధాని అంశాన్ని కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఏపీకి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలు పై ప్రధాని మోడీకి వివరించనున్నారు. పోలవరం తదితర అంశాలపై ప్రధాని మోడీకి సీఎం జగన్ వినతిపత్రం అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement