Thursday, April 25, 2024

Delhi: ఢిల్లీ బ‌య‌ల్దేరిన సీఎం జ‌గ‌న్

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీకి బయల్దేరారు. రేపు (శనివారం) ఢిల్లీ వేదికగా జరుగనున్న నీతి ఆయోగ్‌ సమావేశానికి సీఎం జగన్‌ హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్తున్నారు. శుక్రవారం మధ్యాహ్న సమయంలో ఢిల్లీకి పయనమయ్యారు. అందులో భాగంగానే ఈరోజు సాయంత్రం 6.30ని.లకి కేంద్ర ఆర్థికమంత్రితో సీఎం జగన్‌ సమావేశం కానున్నారు. అయితే సీఎం జగన్ మూడు రోజులు ఢిల్లీలోనే ఉంటారని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement