Tuesday, May 7, 2024

మంత్రుల‌పై సీఎం జ‌గ‌న్ సీరియ‌స్

రాష్ట్ర మంత్రుల‌పై సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సీరియ‌స్ అయ్యారు. ఈరోజు నిర్వ‌హించిన కేబినెట్ స‌మావేశంలో మంత్రుల‌కు సీఎం వార్నింగ్ ఇచ్చారు. ప్ర‌తిప‌క్షాల ఆరోప‌ణ‌ల‌కు మంత్రులు కౌంట‌ర్ ఇవ్వ‌ట్లేద‌ని సీఎం జ‌గ‌న్ ఫైర్ అయ్యారు. త‌న కుటుంబ స‌భ్యులపై ఆరోప‌ణ‌లు చేసినా.. ప్ర‌శ్నించ‌రా అని సీఎం జ‌గ‌న్ నిల‌దీశారు. నిత్యం ప్ర‌భుత్వంపై బుర‌ద జ‌ల్లుతుంటే చూస్తూ ఊరుకుంటారా అని సీఎం జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. ఆరోప‌ణ‌ల‌ను ఖండించ‌కపోతే మీకు ప‌ద‌వులెందుకంటూ సీరియ‌స్ అయ్యారు. మ‌రోసారి కేబినెట్ లో మార్పులు చేయ‌మంటారా అని ప్ర‌శ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement