Monday, May 6, 2024

Durga Temple: దుర్గమ్మ సేవలో జస్టిస్ NV రమణ

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ NV రమణ శనివారం ఉదయం ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మేళతాళాలతో మంగళవాయిద్యాల నడుమ ఎన్వీ రమణకు ఆలయ అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం అందుకున్నారు. అనంతరం ఆలయ ఈవో అమ్మవారి లడ్డూ ప్రసాదం, చిత్రపటాన్ని సీజేఐ‌కు అందజేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement