Sunday, April 28, 2024

AP: చంద్రబాబుపై మరో కేసు నమోదు చేసిన సీఐడీ

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై మరో కేసు నమోదైంది. ఏపీ సీఐడీ మరో కేసు నమోదు చేసింది. ఏపీఎండీసీ డైరెక్టర్‌ వెంకటరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసింది. తెలుగుదేశం పార్టీ హయాంలో ఇసుక పాలసీలో అవకతవకలు జరిగాయని.. ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించే విధంగా వ్యవహరించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో పీతల సుజాత, చంద్రబాబు, చింతమనేని ప్రభాకర్‌, దేవినేని ఉమ పేర్లు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement