Thursday, May 2, 2024

చంద్ర‌బాబు మెడ‌కు అమ‌రావ‌తి ఇన్న‌ర్ రింగ్ రోడ్డు కేసు …పిటి వారెంట్ వేసిన సిఐడి

విజయవాడ: టిడిపి అధినేత చంద్రబాబుపై ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ మరో పిటిషన్‌ దాఖలు చేసింది. అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో పీటీ వారెంట్‌ పిటిషన్‌ వేసింది. 2021లో దాఖ‌లైన కేసులో చంద్ర‌బాబును విచారించాల్సి ఉంద‌ని అందులో పేర్కొంది..దీనిపై న్యాయస్థానం విచారణ చేపట్టనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement