Friday, May 10, 2024

suicide : ఉరివేసుకొని యువ డాక్టర్ ఆత్మహత్య

బెంగళూరు ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్న సైకియాట్రిస్ట్ డాక్టర్ మధు రెడ్డి (27) ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ విఫలమైనందుకే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు వెల్లడించారు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం శ్రీనివాసపురం గ్రామానికి చెందిన డాక్టర్ మధు రెడ్డి. బెంగళూరులో ఆత్మహత్యకు పాల్పడడంతో అక్కడ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement