Friday, April 26, 2024

బిరుద‌న‌ప‌ల్లి ఆల‌యంలో అమ్మ‌వారి విగ్ర‌హాలు ధ్వంసం…

కుప్పం సమీపంలోని బిరుదనపల్లి గ్రామంలోని అమ్మవారి ఆల‌యంలోని విగ్రహాలను గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ధ్వంసం చేశారు.. ఉద‌యం పూజారి వ‌చ్చి చూసేస‌రికి ఆల‌యంలో ఉండ‌వ‌ల‌సిన విగ్ర‌హాలు క‌నిపించ‌లేదు.. దీనితో చుట్ట‌ప‌క్క‌ల వెత‌క‌గా ముక్క‌లు ముక్కలుగా ఉన్న విగ్ర‌హాలు క‌నిపించాయి.. వెంట‌నే పోలీసుల‌కు ఆల‌య సిబ్బంది ఫిర్యాదు చేశారు.. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement