Sunday, May 5, 2024

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

తిరుమల : శ్రీ సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతుంది. స్వామివారిని దర్శించుకునేందుకు 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియుండగా వీరికి 10 గంటల్లో దర్శనం కలుగుతుం దని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న రికార్డుస్థాయిలో 82,815 మంది భక్తులు స్వామివారిని దర్శంచుకోగా 27, 147 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.05 కోట్లు వచ్చిందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement