Monday, April 29, 2024

తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ.. ద‌ర్శ‌నానికి నాలుగు గంట‌ల స‌మ‌యం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 2 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. నిన్న తిరుమల శ్రీవారిని 71,158 మంది దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 27,968 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.73 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement