Friday, April 26, 2024

Chittoor : అంబులెన్స్ లో ఎర్రచందనం దుంగల స్మగ్లింగ్

ఎర్రచందనం దొంగలు నయా ప్లాన్ తో దుంగలు స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారు. చిత్తూరు జిల్లా నుంచి చెన్నైకి అంబులెన్స్ లో ఎర్రచందనం తరలిస్తూ దొరికిపోయారు. రూ.కోటి విలువైన 71 ఎర్రచందనం దుంగలు సీజ్ చేశారు. ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న 15మందిని అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement