Monday, April 29, 2024

ప్రియుడితో పెళ్లి చేయలేదని యువతి ఆత్మహత్య

ప్రియుడితో పెళ్లి చేయలేదని యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని చంద్రగిరి మండలం రెడ్డివారిపల్లెలో ప్రియుడితో పెళ్లికి అంగీకరించలేదని యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఉరి వేసుకొని యువతి ఆత్మహత్య చేసుకోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement