Thursday, May 16, 2024

Breaking: చంద్రబాబుకు చైనా రాయబారి లేఖ

టీడీపీ అధినేత చంద్రబాబు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ లోని చైనా రాయబారి సున్ వెయిడాంగ్ లేఖ రాశారు. చంద్రబాబు కొవిడ్ నుంచి త్వరగా కోలుకోవాలని చైనా రాయబారి ఆకాంక్షించారు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ లేఖ రాశారు. కాగా, చంద్రబాబు నిన్న కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు ఉన్నాయని హోం ఐసోలేషన్లో చికిత్స తీసుకుంటున్నారు. నారా లోకేష్ సైతం కరోనా పాటిజివ్ నిర్ధారణ అయింది.

 

Advertisement

తాజా వార్తలు

Advertisement