Friday, April 26, 2024

Breaking: శ్రీరామ న‌వ‌మి వేడుక‌ల్లో అప‌శృతి.. చ‌లువ పందిళ్లలో అగ్నిప్రమాదం

ఆంధ్ర్రప్ర‌దేశ్ రాష్ట్రంలోని ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా త‌ణుకు మండ‌లం దువ్వ గ్రామంలో నిర్వ‌హించిన శ్రీరామ న‌వ‌మి వేడుక‌ల్లో అప‌శృతి చోటుచేసుకుంది. వేణుగోపాల స్వామి టెంపుల్ లో వేసిన చ‌లువ పందిళ్లలో ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా మంట‌లు ఎగిసిప‌డ్డాయి. దీంతో చలువ‌ పందిళ్లు ద‌గ్ధ‌మ‌య్యాయి. తారాజువ్వ‌లు ప‌డి చ‌లువ పందిళ్లు ద‌గ్ధ‌మ‌య్యాయి. స్థానికులు మంట‌ల‌ను అదుపు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement