చంద్రబాబు, పవన్, రాహుల్ గాంధీ అంతా ఒక్కటేనని ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు. సొంత పార్టీని లీడ్ చేయలేని వ్యక్తి రాహుల్ గాంధీ అన్నారు. శివరామకృష్ణ కమిటీ వేసింది కాంగ్రెస్ హయాంలోనే అన్నారు. ఆ కమిటీలో కూడా వికేంద్రీకరణ కీలక అంశంగా ఉందన్నారు. వాళ్లు నియమించిన కమిటీ నివేదిక రాహుల్ కు తెలియదేమోనని అన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement