Thursday, May 2, 2024

ఏపీ సీఎస్‌ సమీర్‌శర్మకు చంద్రబాబు లేఖ

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏపీ సీఎస్‌ సమీర్‌శర్మకు లేఖ రాశారు. కర్నూలు జిల్లాలో అక్రమ మైనింగ్‌ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రవ్వలకొండను అక్రమంగా తవ్వేస్తున్నారని, మైనింగ్‌ మాఫియా నుంచి రవ్వలకొండను కాపాడాలని లేఖలో చంద్రబాబు కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement