Sunday, April 28, 2024

chandrababu: బెయిల్‌, కస్టడీ పిటిషన్లపై తీర్పు సోమవారానికి వాయిదా

అమరావతి: నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్‌, కస్టడీ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. చంద్రబాబు వేసిన బెయిల్ పిటిషన్, పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్లనై ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో తుది తీర్పును ఏసీబీ కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసుపై సోమవారం ఏసీబీ కోర్టు తీర్పు వెల్లడించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement