Tuesday, May 7, 2024

సామాజిక న్యాయంపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు.. బొత్స

సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబులా తాము ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడం లేదన్నారు. బైజూస్ అంటే చంద్రబాబుకు తెలుసా అన్నారు. బైజూస్ యాప్ వల్ల ఉపాధ్యాయుల సంఖ్య తగ్గదన్నారు. వారికి కూడా స్పోకెన్ ఇంగ్లీష్ లో ట్రైనింగ్ ఉంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement