Saturday, May 4, 2024

Chandra babuకుప్పంలో మూడు రోజుల పర్యటన

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కుప్పంలో మూడు రోజులు పర్యటించనున్నారు. ఇవాళ సాయత్రం 4గంటలకు గుడుపల్లె ఆర్టీసీ బస్టాండ్ దగ్గర బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగిస్తారు.

సాయంత్రం 6గంటలకు టీడీపీ నేతలతో భేటీ అవుతారు. రాత్రి 8.45 గంటలకు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కు చేరుకొని ఇవాళ రాత్రి అక్కడే బస చేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement