Thursday, April 25, 2024

తిరుపతి నగరంలో పరిశీలించిన కేంద్ర బృందం


తిరుపతి సిటీ, (ప్రభ న్యూస్) : తిరుపతి నగరంలో ఈరోజు కేంద్ర బృందం పరిశీలించడం జరిగింది. ఎంఆర్ పల్లి సర్కిల్, మహిళా యూనివర్సిటీ రోడ్డు డ్యామేజీ, వరద ప్రభావిత ప్రాంతాలను, గొల్లవాణి గుంట, కృష్ణారెడ్డి నగర్, పూలవాణి కుంట, కొరమేను గుంట, కరకంబాడి రోడ్డు, అమెరికన్ బార్ ఎదురుగా భారీగా డ్రైన్ ను పరిశీలించి, శ్రీరామ నగర్ మహిళలు ముంపున‌కు గురైన గృహాలను, కాలువల పరిస్థితిని బృందానికి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వివరించడం జరిగింది.

అలాగే వర్షానికి నష్టపోయినటువంటి ప్రాంతాలను ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా నగర కమిషనర్ వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరి నారాయణ, నగర మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ. కార్పొరేషన్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement