Friday, May 3, 2024

AP: విజయవాడలో సీఈసీ పర్యటన.. చంద్రబాబు, పవన్ భేటీ ..

కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం ఇవాళ విజయవాడలో పర్యటించనుంది. ఓటర్ల జాబితాలో తప్పిదాలు, ఫిర్యాదులపై సీఈసీ సమీక్ష చేయనుంది.

ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు, ఫాం-7 దరఖాస్తుల అంశాలపై ఫిర్యాదు చేయనున్నారు. అలాగే ఎన్నికల విధుల్లో వలంటీర్లు, సచివాలయ సిబ్బందిని దూరంగా ఉంచాలని కోరనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement