Monday, April 29, 2024

తిరుమలలో కారు బీభత్సం : ఇద్ద‌రికి తీవ్ర‌గాయాలు

దేవ‌స్థాన‌మైన‌ తిరుమలలో ఓ కారు బీభత్సం సృష్టించింది. రాంభగీచ వలయంలో ఓ కారు భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ముంబైకి చెందిన ఒక మహిళకు రెండు కాళ్లు విరిగిపోగా.. మహబూబ్​నగర్​కు చెందిన వెంకటేశ్వర్లు అనే మరో వ్యక్తి ఎడమకాలికి త్రీవ గాయమైంది. కరెంటు స్తంభాన్ని ఢీకొన్న తర్వాత కారు ఆగడంతో పెను ప్రమాదం తప్పింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement