Monday, April 29, 2024

Breking: బ‌ద్వేల్‌.. 8వ రౌండ్ కంప్లీట్‌.. కొన‌సాగుతున్న వైసీపీ హ‌వా

బ‌ద్వేల్ ఉప ఎన్నికల కౌంటింగ్ లో అధికార వైసీపీ హవా కొనసాగుతోంది. ఎనిమిదో రౌండ్ ముగిసేసరికి ఆ పార్టీ అభ్యర్థి దాసరి సుధ 68,492 ఓట్ల మెజారిటీ సాధించారు. బీజేపీ అభ్యర్థి పనతల సురేశ్ కు 16,190 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచిన కమలమ్మ 5,026 ఓట్లు సాధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement