Thursday, May 2, 2024

బైకును ఢీకొన్న బొలెరో.. ఇద్దరు మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా మహానంది సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డుప్రమాంలో ఇద్దరు మృతిచెందారు. మహానంది దగ్గర బైక్ ను బొలెరో వాహనం ఢీకొనంది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement