Saturday, May 18, 2024

TDP – కర్నూలు జిల్లా టిడిపి అధ్యక్షుడిగా బిటి నాయుడు.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సోమిశెట్టి

కర్నూలు జిల్లా టిడిపి అధ్యక్షుడిగా బీటీ నాయుడిని ఎంపిక చేస్తూ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతo టిడిపి అధ్యక్షుడి గా ఉన్న సోమిశెట్టి వెంకటేశ్వర్లును టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు.

. సోమిశెట్టి వెంకటేశ్వర్లు పార్టీ ఆవిర్భావం నుంచి అత్యధిక పర్యాయాలు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు. గత టిడిపి ప్రభుత్వంలో కుడా చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement