Thursday, April 25, 2024

బీజేపీ నేతలపై దాడి పిరికిపంద చర్య.. సోము వీర్రాజు

బీజేపీ నేతలపై దాడి పిరికిపంద చర్య అని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… పోలీసుల నిర్లక్ష్యం కారణంగా దాడి జరిగిందన్నారు. దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ దాడిపై ఢిల్లీ పెద్దలకు ఒక రిపోర్టు పంపామన్నారు. చంద్రబాబు డైరెక్షన్ లో మేమెందుకు పనిచేస్తామని అన్నారు. తమకు ఎవరి డైరెక్షన్ అవసరం లేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement